Skip to main content

Posts

తెలంగాణరాష్ట్ర తొలి ఆవిర్భావ దినోత్సవ‌ శుభాకాంక్షలు

ఆదరణ లేక.. అంతరిస్తోన్న చేనేత - ఊటూర్‌

నెలలో 15 రోజులే పని ప్రభుత్వ, ఆప్కో బకాయిలు రూ. 9 కోట్లు సంఘాల్లో నిల్వలు రూ. 4కోట్లు మంత్రుల చుట్టూ ప్రదక్షిణలు  చేనేత పరిశ్రమ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ప్రభుత్వం, ఆప్కో బాకాయిలు చెల్లించకపోవడం, ఉత్పత్తి వస్త్రాలను ఎప్పడికప్పుడు కొనుగోలు చేయడం లేదు. దీంతో జిల్లాలోని సహకార సంఘాల్లోని ఆరువేల చేనేత కార్మికుల జీవనం కష్టంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో చేనేత రంగానికి రూ.200 కోట్లు కేటాచించింది. కార్మికులకు మాత్రం పైసా విడుదల చేయలేదు. సంఘాల ప్రతినిధులు మంత్రులు, ఉన్నతాధికారుల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు.ఒకవైపు పనులు లేక, మరోకవైపు ప్రత్యామ్నాయ ఉపాధి లేక నేతన్నలు ఆందోళనలో ఉన్నారు. నవతెలంగాణ - కరీంనగర్‌ టౌన్‌ ఇవీ చేనేత సంఘాలు.. చేనేత రంగంలో రాష్ట్రంలోనే జిల్లాలో ఎక్కువ మంది కార్మికులు పని చేస్తున్నారు. జిల్లాలో 34 చేనేత సహకార సంఘాలున్నాయి. జిల్లా కేంద్రంలో ఆదర్శ -1, ఆదర్శ-2, కరీంనగర్‌ చేనేత సహకార సంఘం, మండంలోని బొమ్మకల్‌, హెచ్‌డబ్లూసిహెచ్‌ కొత్తపల్లి, మార్కండేయ, జగిత్యాల, వేములవాడ, హన్మాజిపేట, మామిడిపల్లి, హుజురాబాద్‌, బాపూజీ( హుజురాబాద్‌), ఆముదాల పల్లి (శంకరపట్న...

పండుగల మిషన్ కాకతీయ పనులు - ఊటూరు

మిషన్ కాకతీయ పనులు పండుగలా, ఉత్సాహంగా కొనసాగుతున్నాయని   రాష్ట్ర సాస్కృతిక సారథి చైర్మిన్ ఏమ్మేల్యే రసమయి బాలకిషన్ అన్నారు. మండలంలో ని ఊటూర్ , రంగపేట , కేల్లేడ గ్రామాల్లోని చెరువుల్లో మంగళవారం సాయంత్రం పూడికతీత పనులను ప్రారంబించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ చెరువుల పునరుద్దరణ తోనే గ్రామాలు అబివృద్ది చెండుతాయనే సి ఎం కేసిఆర్ ఈ కార్యక్రమాని చేపట్టారన్నారు. కాకతీయుల కాలంలో నిర్మించిన గొలుసుకట్టు చెరువులు సీమాంద్ర పాలనలో నిర్లక్ష్యానికి గురయ్యాయని తెలంగాణా ప్రబుత్వం హయంలో  పూర్వ వైబవం సంతరించుకోనున్నాయని వివరించారు. కాంట్రాక్టర్లు నిబందనల మేరకు పనులు నిర్వహించని నాణ్యత పాటించని వారికి బిల్లులు రద్దు చేసి వేరే వారికి పనులు అప్పగిస్తామని ఆయన హెచ్చరించారు. రూ. కోటి 74 లక్షలతో ఊటూరు నుంచి వెగురుపల్లి వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు అయ్యాయని తెలిపారు. ఊటూరు ను అబివృద్ధి లో అగ్రగ్గమిగా నిలుపుతానని గ్రామస్తులు సహకరించాలని ఆయన కోరారు   గత ప్రబుత్వ పాలనలో విద్యుత్ కోతల కారణంగా ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేసారు. టిఆర్ఎస్ అధికార...

కోరిన కోర్కెలు తీర్చే మానేటి రంగనాయకస్వామి

మానేరులో స్వయంభూగా వెలసిన దైవం అనంత పద్మనాభ స్వామిని తలపిస్తున్న వైనం ఫ ధనుర్మాసంలో ప్రత్యేక పూజలు నిండుగా ప్రవహించే మానేరు నది.. మానేటి మధ్యలో కోరిన కోర్కెలు తీర్చే స్వయంభుగా వెలసిన స్వామి రంగనాయకస్వామి. అనంత పద్మనాభ స్వామిని తలపించే రీతిలో ఇక్కడ కొలువై ఉన్నాడు. ఓ వైపు ప్రకృతి రమణీయమైన అందాలు, ఆహ్లాదకరమైన, ప్రశాంత వాతావరణంతో కూడిన ప్రదేశంలో స్వామివార ు భక్తుల కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా ప్రసిద్ధి చెందారు. సుల్తానాబాద్‌: సుల్తానాబాద్‌ నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న నీరుకుల్ల, వేగురుపల్లి గ్రామాల మధ్యన మానేరు ఒడ్డున రంగనాయకుల స్వామి ఆలయం ఉంది. ఇక్కడ బ్రహ్మోత్సవాలు ఇతర ప్రత్యేక పండుగలు, ప ర్వదినాలలో పెద్దఎత్తున ప్రత్యేక పూజలు జ రుగుతాయి. పురాణాలను బట్టి ఒకప్పుడు దట్టమైన అడవితో ఉండి, పులులు, సింహాలువంటి క్రూర జంతువులు సంచరించే ప్రదేశం. మరోవైపు మునులు, బుుషులు తపస్సును ఆచరించే పవిత్రమైన స్థలం. 2వేల ఏళ్ల క్రితం స్వామివారు ఈ ప్రదేశంలో తన ఉనికిని చాటుకున్న ట్లు చరిత్ర చెబుతోంది. ఓ రైతు ఈ ప్రాంతంలో భూమిలో నాగలితో దున్నుతుండగా ఆ ప్రదేశంలో రక్త ప్రవాహం మొదలైంది. ఆ ప్రాం తంలో భూమంతా ...

వెగురుపల్లి - ఊటూరు రోడ్ కి నిధులు మంజూరు

 గ్రామీణ రహదారుల అబివృద్దికి రూ . 4. 9 కోట్లు మంజురైనట్లు అధికారులు తెలిపారు రూ . 2. 19 కోట్లు వెగురుపల్లి - ఊటూరు రహదారికి, రూ . 2. 04 కోట్లు గట్టుదుద్దెనపల్లి - గంగిపల్లి, రూ . 1. 55 కోట్లు గంగిపల్లి - పచ్చునూర్ రహదారి, రూ . 80 లక్షలు లలితాపూరు - దేవంపల్లి రహదారి నిర్మాణానికి నిధులు మంజురైయ్యాయి www.utoorvillage.blogspot.in

1268 గ్యాస్ కనెక్షన్లు మంజూరు

దీపం పథకం కింద మండలానికి 1268 గ్యాస్ కనెక్షన్ మంజూరైనట్లు ఎం పీ డీ వో శ్రీధర్ తెలిపారు . అవసరమున్న వారు ఆధార కార్డ్, బ్యాంక్ ఖాతా , కులం ద్రువికరణ పత్రం తో ఈ నెల 17 లోగ పంచాయతీ ఎం పీ డీ వో కార్యాలయం లో దరకాస్తు చేసుకోవాలని కోరారు . అనంతరం గ్రామ సబలొ అర్హులిన్ వారిని ఎంపిక చేయటం జరుగుతుందని పేర్కొన్నారు

ఊటూర్ లో రేషన్ దుకాణాల తనిఖి

ఊటూర్ లోని రేషన్ దుఖానలను ఉప తహిసీల్దర్ భాస్కర్ బుదవారం టానికి చెసరు. పంచాయితీ కార్యాలయం ఆవరణం లో అధికారులు రెవిన్యూ సదస్సు నిర్వహించారు  రైతుల నుంచి 6 దరఖాస్తులు స్వీకరించారు . ఆరుగురు రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు అందజేశారు . సర్పంచి గోపు శ్రీనివాసు రెడ్డి , VRO  కిషన్, కనకరాజు , జనార్దన్ , మాజీ MPTC  లక్ష్మణ్ , రైతులు పాల్గొన్నారు DATE : 08.01.2015  REF. EENADU.COM