Skip to main content

Posts

Showing posts from January, 2015

ఊటూర్ లో రేషన్ దుకాణాల తనిఖి

ఊటూర్ లోని రేషన్ దుఖానలను ఉప తహిసీల్దర్ భాస్కర్ బుదవారం టానికి చెసరు. పంచాయితీ కార్యాలయం ఆవరణం లో అధికారులు రెవిన్యూ సదస్సు నిర్వహించారు  రైతుల నుంచి 6 దరఖాస్తులు స్వీకరించారు . ఆరుగురు రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు అందజేశారు . సర్పంచి గోపు శ్రీనివాసు రెడ్డి , VRO  కిషన్, కనకరాజు , జనార్దన్ , మాజీ MPTC  లక్ష్మణ్ , రైతులు పాల్గొన్నారు DATE : 08.01.2015  REF. EENADU.COM

వీదులను శుబ్రం చేసిన ప్రజా ప్రతినిధులు

 ఊటూర్ గ్రామం లో మంగళవారం గ్రామ సందర్శన కార్యక్రమం జరిగింది ప్రజప్రతినిధులు , అధికారులు కలిసి స్వచ భారత్ నిర్వహించారు . అంగన్ వాడి కేంద్రాలు, వసతి గృహం, పాఠశాలలొ కొనసాగుతున్న మద్యాహ్న భొజనం  తనిఖీ  చేసారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలొ మెనూ పాటించక పోవడంతో వంట నిర్వహుకల పై MPDO  శ్రీదర్ ఆగ్రహం వ్యక్తం చెసరు. సోమవారం గుడ్డు ఇవ్వాల్సి ఉండగా మంగళవారం ఎందుకు ఇచరని ప్రశ్నించారు. శివారులోని చెరువును పరిశీలించారు. కార్యక్రమం లో సర్పంచ్ గోపు  శ్రీనివాసు రెడ్డి , MEO  రాజ స్వామీ , EOPRD  దేవదాస్ , అంగన్ వాడి పర్యవీక్షకురాలు స్వరూప, MPA  దివ్య, కార్యదర్శి రాజశేకర్ రెడ్డి , సాక్షర బారత్ సమన్వయకర్త పిట్టల సంపత్ , మాజీ MPTC  ఉసకొయిల లక్ష్మణ్ , వార్డు సబ్యులు పాల్గొన్నారు . తేది 07.01. 2015  ref : Eenadu.