ఊటూర్ లోని రేషన్ దుఖానలను ఉప తహిసీల్దర్ భాస్కర్ బుదవారం టానికి చెసరు. పంచాయితీ కార్యాలయం ఆవరణం లో అధికారులు రెవిన్యూ సదస్సు నిర్వహించారు రైతుల నుంచి 6 దరఖాస్తులు స్వీకరించారు . ఆరుగురు రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు అందజేశారు . సర్పంచి గోపు శ్రీనివాసు రెడ్డి , VRO కిషన్, కనకరాజు , జనార్దన్ , మాజీ MPTC లక్ష్మణ్ , రైతులు పాల్గొన్నారు DATE : 08.01.2015 REF. EENADU.COM
పల్లె సీమలే దేశానికి పట్టుకొమ్మలు