Skip to main content

వీదులను శుబ్రం చేసిన ప్రజా ప్రతినిధులు


 ఊటూర్ గ్రామం లో మంగళవారం గ్రామ సందర్శన కార్యక్రమం జరిగింది ప్రజప్రతినిధులు , అధికారులు కలిసి స్వచ భారత్ నిర్వహించారు . అంగన్ వాడి కేంద్రాలు, వసతి గృహం, పాఠశాలలొ కొనసాగుతున్న మద్యాహ్న భొజనం  తనిఖీ  చేసారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలొ మెనూ పాటించక పోవడంతో వంట నిర్వహుకల పై MPDO  శ్రీదర్ ఆగ్రహం వ్యక్తం చెసరు. సోమవారం గుడ్డు ఇవ్వాల్సి ఉండగా మంగళవారం ఎందుకు ఇచరని ప్రశ్నించారు. శివారులోని చెరువును పరిశీలించారు. కార్యక్రమం లో సర్పంచ్ గోపు  శ్రీనివాసు రెడ్డి , MEO  రాజ స్వామీ , EOPRD  దేవదాస్ , అంగన్ వాడి పర్యవీక్షకురాలు స్వరూప, MPA  దివ్య, కార్యదర్శి రాజశేకర్ రెడ్డి , సాక్షర బారత్ సమన్వయకర్త పిట్టల సంపత్ , మాజీ MPTC  ఉసకొయిల లక్ష్మణ్ , వార్డు సబ్యులు పాల్గొన్నారు .

తేది 07.01. 2015  ref : Eenadu.

Comments

Popular posts from this blog

పరామర్శ

ఆర్గానిక్ థాలీ

అన్న మరణం అతన్ని కలిచివేసింది.. పరిశోధన వైపు దృష్టిని మరల్చింది.. సేంద్రియ వ్యవసాయం వైపు  అడుగులేయించింది.. ఆర్గానిక్ థాలీకి శ్రీకారం చుట్టింది.. సోదరుడి మృతికి క్యాన్సర్ కారణమైనా.. దాని వెనుక సమతుల ఆహార లోపం ఉందని గుర్తించిన అతడు.. నేడు కల్తీకి తావులేని.. పూర్తి సేంద్రియ ఉత్పత్తులతో తయారు చేసిన ఆరోగ్యకర ఆహారాన్ని అందరికీ అందిస్తున్నాడు.. హైదరాబాద్ : క్యాన్సర్.. వస్తే తగ్గదు. చచ్చేంత వరకు పీడిస్తుంది. క్యాన్సర్ ఎందుకు వస్తుందో తెలుసు. రాకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసు. అయినా క్యాన్సర్ కారకాలతోనే జీవిస్తాం. తెలిసి కూడా జాగ్రత్త పాటించం. మనదాకా వచ్చాక బాధపడతాం. ఏం లాభం? చచ్చేముందు బతకాలని ఏడ్వడం కాదు. ఆరోగ్యంగా ఉన్నప్పుడే నవ్వుతూ బతికేందుకు దారులేసుకోవాలి. ఆ ప్రయత్నమే ఈ ఆర్గానిక్ థాలి. క్యాన్సర్‌కు దూరంగా ఉండేందుకు, ఆరోగ్యవంతమైన జీవితానికి కావాల్సిన సమతులాహారాన్ని అందించేదే ఆర్గానిక్ థాలి. కార్పొరేట్ కార్యాలయ ఉద్యోగులకు సేంద్రియ పద్ధతుల్లో సాగుచేసిన కూరగాయలు, బియ్యం, పాలతో తయారు చేసిన వంటకాలను వడ్డిస్తోంది. క్యాన్సర్ మూలంగా అన్నను కోల్పోయిన ఓ తమ్ముడు చేసిన ఈ ప్రయోగం ఎందరినో ఆ

సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బోనాలు